యూనిట్
Flash News
క్షతగాత్రురాలికి జంగారెడ్డిగూడెం ఎస్ఐ రక్తదానంజంగారెడ్డిగూడెం ఎస్ఐ దుర్గారావు

పశ్చిమగోదావరి జిల్లా
జంగారెడ్డి గూడెం మండం గుర్వాయిగూడెం వద్ద జరిగిన ఆర్టీసి బస్ ఆటోను ఢీ కొన్న
ప్రమాదంలో మర్రెడ్డి మౌనిక అను ఆమె తీవ్రగాయాపాలైంది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ దుర్గారావు వెంటనే ఘటనా
స్థం నుండి బాధితురాలిని హాస్పిటల్కు తరలించడమే కాకుండా ఆమెకు అత్యవసరమైన ‘ఓ
నెగిటివ్’ రక్తాన్ని కూడా దానం చేసి తన మానవతా హృదాయాన్ని చాటుకున్నారు. ఆపద
సమయంలో సకాంలో స్పందించడమే కాకుండా, రక్తదానం చేసి
ప్రాణాన్ని నిలిపినందుకు బాధితురాలి కుటుంబ సభ్యుతోపాటు ప్రజు, పోలీస్ ఉన్నతాధికాయి ఎస్ఐ దుర్గారావును అభినందించారు.