యూనిట్

ఓపెన్‌ హౌస్‌

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా 3వ పటాలము అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్‌ హౌస్‌లో కాలేజిపాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొనిఆయుధాల పనితీరుపోలీసు యొక్క ఆయుధ సామాగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పటాలము సీనియర్‌ అధికారులుఅడిషనల్‌ కమాండెంట్‌ ఆయుధ పనితీరును వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎస్‌.దేవానందరావుఆర్‌.ఐ.లు బి.రామకృష్ణబిఎస్‌పి శేఖర్‌రావుఎం.విల్సన్‌బాబుసతీష్‌సత్యనారాయణఆర్‌.ఎస్‌.ఐ. రవితేజమనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని