యూనిట్
Flash News
సమస్యల సాధనకు దర్బార్

2వ పటాలము ఆవరణలో కమాండెంట్ ఎస్.కె.హుసేన్ సాహెబ్ కవాతు మైదానం నందు
సిబ్బంది కోసం దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి
అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారి సమస్యలను
విన్న కమాండెంట్ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని సిబ్బందికి హామీ
ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.మహబూబ్ బాషా, పటాలము పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.