యూనిట్
Flash News
కమాండెంట్ కు అభినందనలు

14వ పటాలము కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి
డిప్యుటేషన్పై ఉత్తరప్రదేశ్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పటాలములో వీడ్కోలు
కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెమొంటోలు, జ్ఞాపికలతో సత్కరించారు. పటాలము అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసిందుకు గాను కమాండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి
కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.నాగరాజు, అసిస్టెంట్ కమాండెంట్లు బి.ఆనంద్ కన్నా, డి.వి.రమణమూర్తి తదితరులు హాజరయ్యారు.