యూనిట్

కమాండెంట్ కు అభినందనలు

14వ పటాలము కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి డిప్యుటేషన్‌పై ఉత్తరప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పటాలములో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెమొంటోలుజ్ఞాపికలతో సత్కరించారు. పటాలము అభివృద్ధికిసంక్షేమానికి కృషి చేసిందుకు గాను కమాండెంట్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఎస్‌.నాగరాజుఅసిస్టెంట్‌ కమాండెంట్లు బి.ఆనంద్‌ కన్నాడి.వి.రమణమూర్తి తదితరులు హాజరయ్యారు.

వార్తావాహిని