యూనిట్

కొవ్వొత్తుల ర్యాలీ

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2వ పటాలము కమాండెంట్‌ ఎస్‌.కే.హుసేన్‌ సాహెబ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల కుటుంబ సభ్యులుసిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు.

బళ్ళారి చౌరస్తా మీదుగా పటాలములోని అమరవీరుల స్థూపం వరకు ఈ ర్యాలీ సాగింది. ప్రజా రక్షణకు పోలీసులు చేసిన ప్రాణత్యాగంపై తెలియజేస్తూ.. అమరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.

వార్తావాహిని