యూనిట్
Flash News
కొవ్వొత్తుల ర్యాలీ

అమరవీరుల
సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2వ పటాలము కమాండెంట్ ఎస్.కే.హుసేన్ సాహెబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నిర్వహించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు.
బళ్ళారి చౌరస్తా
మీదుగా పటాలములోని అమరవీరుల స్థూపం వరకు ఈ ర్యాలీ సాగింది. ప్రజా రక్షణకు పోలీసులు
చేసిన ప్రాణత్యాగంపై తెలియజేస్తూ.. అమరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.